• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

కరోనోనా ని కట్టడి చేయడానికి ఎలాంటి పైనికైనా సిద్ధమంటున్న ఎమ్మెల్యే గువ్వలబలరాజు గారు.

Share Button

mla guvvala balaraju giving awareness to achampet people

కరోనా ని కట్టడి చేయడానికి ఎలాంటి పైనికైనా సిద్ధమంటున్న ఎమ్మెల్యే గువ్వలబలరాజు గారు. Awareness Program on corona virus

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం Achampet Mandals లోని అక్కారం, బక్కలింగాయ పల్లి గ్రామాలలో పర్యటించిన ఎమ్యెల్యే గువ్వలబలరాజు గారు అక్కడి పరిస్థితులను చూచి సర్పంచులకు , వార్డుమెంబర్లకు మరియు గ్రామా ప్రజలకు తానే స్వయంగా కరోనా వైరస్ గురించి అవగాహనా కల్పిస్తున్నారు.mla guvvala balaraju giving awareness to achampet people

అదేవిదంగా గ్రామా పరిశుద్ధం గురించి స్వయంగా తిరిగి చూస్తున్నారు గ్రామం లో ఎటువంటి జన సమూహం గుమికూడ కుడని, మరియు వృద్దులు, యూవత, చిన్న పిల్లలు బయటికి రాకూడని, స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు సూచించారు.

అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు

mla guvvala balaraju achampet

కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.

దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు.
కానోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నాగర్కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నదనీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే జిల్లాలో ఎవ్వరు కరోనా బారిన పడకుండా కాపాడు కోవచ్చు అని సూచించారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat