Month: October 2019

మునిసిపల్ అభివృద్దికి నిధులు మంజూరు చేయించాలని ఎంపీకి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్దికి నిధులు మంజూరుచేయించాలని విజ్ఞప్తి చేస్తూ ఎంపీ పోతుగంటి రాములును ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వినతి పత్రం సమర్పించారు. దానికి ప్రతి స్పందనగా ఎంపీ...

ఎంపీకి ఘన స్వాగతం పలికిన తెరాస నేతలు

శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆలయ దర్శనానికి వెళ్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పి.రాములు వెల్టూరు స్టేజీ వద్ద ఆగి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.వారి...

గ్రూప్-2కు ఎంపికైన అచ్చంపేట వాసిని సన్మానించిన ఎమ్మెల్యే

గత వారం టిఎస్పిఎస్సి ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలలో అచ్చంపేట వాసి సాదె రాజు పంచాయతి రాజ్ శాఖలో ఈవోపిఆర్టి గా ఎంపికైన సందర్బంగా ఆయనను ప్రభుత్వ విప్...

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే గువ్వల

అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు గురువారం ఉదయం కళ్యాణలక్ష్మీ చెక్కులను వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణి చేశారు....

నూతన ఉపాధ్యాయులకు అలాట్మెంట్ ఉత్తర్వులు అందజేత

వంగూర్ మండల కేంద్రంలో బుదవారం టిఆర్టి-2017 ద్వారా ఎంపిక అయిన 15మంది ఎస్జిటి ఉపాధ్యాయులు వంగూర్ మండలానికి అలాట్ కావడం జరిగింది.చారకొండ మండలానికి నలుగురు ఉపాధ్యాయులు అలాట్...

ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొన్న జడ్పీటీసీ

ఉప్పునుంతల మండలంలోని ఉప్పరిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం మరియు యజ్ఞంలో జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి కుటుంభ సమేతంగా పాల్గొన్నారు. గ్రామంలో...

లత్తిపూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం

ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలంకు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్...

చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రభుత్వం అధికారుల అధ్వర్యంలో బుదవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా చెన్నకేశవ స్వామి ఇప్పటివరకు కేవలం హరిజనుల ఆలయంగా భావించేవారని ఇకపై ఈ...

మహాదేవ్ పూర్ గ్రామంలో కార్డేన్ సెర్చ్

బల్మూర్ మండలంలోని మహాదేవ్ పూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ సాయిశేఖర్ అధ్వర్యంలో పోలీసులు కార్డేన్ సెర్చ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్బంగా సరియైన పత్రాలు లేని ఆరు...

ఆర్డిటి అధ్వర్యంలో చెంచు బాలికలకు విలువిధ్య పోటీలు

అచ్చంపేట పట్టణంలోని ఆర్డిటి అధ్వర్యంలో ఐడిటిఎ చెంచు బాలికలకు విలువిధ్య పోటీలను నిర్వహించారు.ఈ పోటీలను ఆర్డీటి రీజనల్ మేనేజర్ పుష్ప ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన పోటీలకు...