Month: August 2019

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

యువకులు మద్యం సేవించిన కారు నడపడంతో అదుపు తప్పి ముగ్గురు స్త్రీలకు తీవ్రగాయాలయ్యాయి. అయ్యవారి పల్లి గేట్ సమీపంలో బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న...

నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు

నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా ఆటల వల్ల ఉపయోగాల గురించి విద్యార్ధులకు వివరించారు. అందరూ కూడా శారీరకంగా,మానసికంగా, ఆరోగ్యoగా ఉండాలనే...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బుదవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. రంగాపూర్ గ్రామానికి చెందిన గణేష్(17) అతని సోదరునితో కలిసి...

రైతుల కోసం వాల్మార్ట్ ఫౌండేషన్ రూ.34 కోట్ల గ్రాంట్

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంతో పాటు,ఆధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు వాల్మార్ట్ పౌండేషన్ 34 కోట్ల రూపాయలను గ్రాంటుగా ప్రకటించింది. తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్...

డెంగీ పరీక్షలు ఉచితం

ఇక అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీ జ్వరం నిర్ధారణ పరీక్షలు,ఔషధాలు ఉచితంగా అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది."ఇక్కడ డెంగీ నిర్ధారణ పరీక్షలు ఉచితం" అని...

ప్లాస్టిక్ కవర్లపై అక్టోబర్ 2 నుంచి నిషేధం

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు,కప్పులు,ప్లేట్లు, స్ట్రాలు,ప్యాకెట్లు తదితర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి నిషేధం విదించనుంది.ఇలాంటి ఉత్పత్తుల తయారీ,దిగుమతి,వినియోగం పై కఠినంగా వ్యవహరించాలని...

మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం..

దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. జాగ్రత్తగా గమనిస్తే.. ప్రతి పండగ వెనకా ఓ...

ఉత్తమ సేవలే గుర్తింపునిస్తాయి

ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమని,ఉద్యోగ సమయంలో చేసిన మంచి పనులు కీర్తిని ఇస్తాయని ఉమ్మడి జిల్లాల దేవాలయాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జనుంపల్లి జైపాల్ రెడ్డి అన్నారు.పదర మండలం...

ఉపాధ్యాయ గర్జనను విజయవంతం చేయండి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 1న జాట్కో సంయుక్త కార్యాచరణ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ఉపాధ్యాయ గర్జనను విజయవంతం చేయాలనీ...