లింగాల మండలం

లింగాల మండలం శాయిన్ పేట, అవుసలి కుంట,MC తండా,DC తాండ అప్పాయి పల్లి,గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న..

లింగాల మండలం శాయిన్ పేట, అవుసలి కుంట,MC తండా,DC తాండ అప్పాయి పల్లి,గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న.. అచ్చంపేట స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...

అచ్చంపేట ప్రజలారా ఆత్మగౌరవం కాపాడండి…

అచ్చంపేట ప్రజలారా ఆత్మగౌరవం కాపాడండి.. మార్పూ కావాలి,ఇందిరమ్మ రాజ్యం రావాలి.. ఒక్క అవకాశం ఇవ్వండి,అభివృద్ధి చేసి చూపిస్తాను.. అచ్చంపేట ప్రజలారా ఆలోచన చేయండి గత 26 ఏళ్లుగా...

లింగాల మండలంలో ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin లింగాల మండలంలో ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్...

బిఆర్ఎస్ పార్టీలో చేరిన 40 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin బిఆర్ఎస్ పార్టీలో చేరిన 40 మంది కాంగ్రెస్ పార్టీ...

పిడుగులుపడి పశువులు మృతి.

నాగర్కర్నూల్ జిల్లా Appaipally lingala mandalam లింగాలమండలం అప్పాయిపల్లి గ్రామంలో బతికే లింగమయ్య s/o బాలయ్య అనే రైతు Former యొక్క పశువులు పిడుగుపాటుకు మరణించడం జరిగింది...

సలేశ్వరం లింగమయ్య జాతర రద్దు.

సలేశ్వరం లింగమయ్య జాతర రద్దు కారణంగా బుధవారం రాత్రి ఇద్దరు అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించాం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం లింగమయ్య జాతరను...

వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు

లింగాల మండలం దత్తారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతి వ్యవసాయదారుడు రైతుభీమాకు దరఖాస్తు చేయించుకోవాలని,దరఖాస్తు చేసుకున్న రైతులు...

పంటల పై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు

లింగాల మండలంలోని మాడాపూర్ గ్రామంలో రైతులకు లింగాల వ్యవసాయ శాఖ వారు రబీ పంటలైన వరి, వేరుశెనగ పంటల పై అవగాహన కల్పించారు. అదేవిదంగా రైతులు తప్పనిసరిగా...

తప్పిపోయిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన బింకు రేణుక అడవికి వెళ్ళి తన తండ్రికి అన్నం ఇచ్చి తిరిగి వస్తుండగా దారి తప్పిపోయింది.తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం బట్టి...

హజ్ యాత్రికులకు ఘనంగా సన్మానం

ముస్లింల పవిత్రతకు చిహ్నమైన హజ్ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులకు మంగళవారం లింగాల మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు.మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రఫీఉల్లా ఆసాది హజ్ యాత్రకు...