• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

పంటల పై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు

Share Button

Former awreness program of lingala mandal
లింగాల మండలంలోని మాడాపూర్ గ్రామంలో రైతులకు లింగాల వ్యవసాయ శాఖ వారు రబీ పంటలైన వరి, వేరుశెనగ పంటల పై అవగాహన కల్పించారు. అదేవిదంగా రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేపించుకోవాలని సూచించారు.గత ఖరీఫ్ కాలంలో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద రైతులు ఇంతకుముందు తీసిన మట్టి నమూనాలకు సంబందించిన మృతిక ఆరోగ్య పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎవో నాగార్జున రెడ్డి,వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat