Month: May 2019

ఆసరా పింఛన్ల పెంపు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఆసరా పింఛన్ ల పెంపును వచ్చే జులై నేలనుండి మొదలు పెట్టబోతోంది. ఆసరా పింఛన్ల జీవో ను...

2018 -19 నవోదయ ఫలితాలలో నల్లమల ఆణిముత్యాలు

2018 -19 విద్యా సంవత్సరమునకు నిర్వహించిన నవోదయ ఎంట్రెన్స్ టెస్ట్ నందు కె. హారిక, కె. వినోద్, కె. అరవింద్ ముగ్గురు నల్లమల ఆణిముత్యాలు ఎంట్రెన్స్ టెస్ట్...

జోరందుకున పశువుల క్రయవిక్రయాలు

జోరందుకున పశువుల క్రయవిక్రయాలు: ఋతుపవనాల రాక దగ్గర పడుతుండడంతో రైతులు పశువుల క్రయవిక్రయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. మరో వారం పది రోజుల్లో విత్తులు విత్తే సమయం ఉండటంతో...

అచ్చంపేట ప్రధానరహదారి ప్రక్కన ప్రమాదకరస్థితి

అచ్చంపేట పటణంలో లక్ష్మీ థియేటర్ వద్ద శ్రీశైలం ప్రధానరహదారి ప్రక్కన ప్రమాదకరస్థితి లో ట్రాన్స్ఫార్మర్,వాహన చోదకులకు ప్రాణసంకటంగా మారింది.కనీసం చుట్టూ కంచె వేయాల్సిందిగా ప్రజల వినతి.

ప్రారంభం కానున్న పాసుపుస్తకాల పంపిణి

తెలంగాణ : ఎన్నికల కోడ్ నేపధ్యం లో నిలిచినా పాసుపుస్తకాల పంపిణి ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటి వరకు...

సాయినగర్ కాలనీ లో నీటిసమస్యలను అడిగితెలుసుకుంటున్న మున్సిపల్ చైర్మన్ తులసీరామ్ మరియు కౌన్సైలర్ నిర్మల బాలరాజు.

ఈ రోజు ఉదయం 2 వార్డు సాయినగర్ కాలనిలో నీటిసమస్యలను తెలుసుకొని కాలానికి వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్న అచ్చంపేట మండల మున్సిపల్ చైర్మన్...

గోకుల్ నగర్ కలానికి చెందిన వావిళ్ళ ఆంజనేయులు శుక్రవారము రాత్రి 10 గంటల సమయం లో ఆచంపేట శివారులో ఉరివేసుకొని చనిపోయాడు

గోకుల్ నగర్ కలానికి చెందిన వావిళ్ళ ఆంజనేయులు శుక్రవారము రాత్రి 10 గంటల సమయం లో ఆచంపేట శివారులో ఉరివేసుకొని చనిపోయాడు ఈ విషయం తెలిసిన కుటుంబ...

నగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఘనవిజయం సంధించారు.

అచ్చంపేట: సార్వ్రతిక ఎన్నికలలో నగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి శ్రీ. పోతుగంటి రాములు ఘనవిజయం సాధించారు. నల్లమల ముద్దుబిడ్డ కావడం తో ప్రజలు, నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు,...

యోగ సాధనతో విద్యార్థులలో చురుకుదనం పెరుగుతుంది.

అచ్చంపేట: యోగ సాధనతో విద్యార్థులలో చురుకుదనం పెరుగుతుందని మాతృభూమి స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు రమాకాంత్ అన్నారు. స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో VHP అద్వర్యం లో నిర్వహించిన...