సాయినగర్ లో హరితహారం
ఈరోజు సాయినగర్ లో హరితహారం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MLA గువ్వల బాలరాజ్ గారు,పోకల మనోహర్ అన్న
ఈరోజు సాయినగర్ లో హరితహారం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో MLA గువ్వల బాలరాజ్ గారు,పోకల మనోహర్ అన్న
పదర మండలం చిట్లంకుంట గ్రామంలో ముత్యాలమ్మ జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి.వివిధ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో
గత మూడు రోజులుగా అచ్చంపేట పట్టణంలో పండుగ శోభా నెలకొంది.మొన్న యాదవుల,నిన్న మాదిగ కులస్తుల,నేడు మాల కులస్తుల బోనాలు నిర్వహించారు.
ఉత్తరేణి ఒక రకమైన ఔషధ మొక్క. దీనిని వ్యవహారిక భాషాలో కుక్కచీరిక అని కూడా పిలుస్తారు.దీనిలో ఎన్నో రోగాలను నయం
ప్రస్తుత సమాజంలో కిడ్నీల సమస్యతో,కిడ్నీలలో రాళ్ల వల్ల,మూత్రంలో మంట లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు.దానికి ముఖ్య కారణం
దయచేసి ఈ సందేశాన్ని మీ సమీప మరియు ప్రియమైన వారికి అందరికీ వ్యాప్తి చేయండి. ఈ సమాచారాన్ని పొందిన ప్రతి
అచ్చంపేట లో సోమవారం మాదిగ కులస్థుల బోనాలు వైభవంగా జరిగాయి. హరిజన మహిళలు భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తి, అమ్మవారికి
పట్టణంలోని వార్డులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కుంచించుకు పోయిన నాళాల(మోరీ) వ్యవస్థ పునర్నిర్మాణ పనులు మరియు విస్తృత పరచడంతో
అధ్యాపక ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ ఉమా మహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రామచంద్రన్ ఒక
అచ్చంపేట లో యాదవుల బోనాలు కనువిందుగా జరుగుతున్నాయి ప్రతీ ఇంటినుండి పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో బోనం సమర్పించారు. అదేవిదంగా