• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ఎంపీకి ఘన స్వాగతం పలికిన తెరాస నేతలు

Share Button

Nagarkarnool mp
శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆలయ దర్శనానికి వెళ్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పి.రాములు వెల్టూరు స్టేజీ వద్ద ఆగి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.వారి వెంట తనయుడు,కల్వకుర్తి జడ్పీటీసీ పి.భరత్ ప్రసాద్ ఉన్నారు.
అనంతరం ఎంపీ రాములును పలు గ్రామాల తెరాస నేతలు,ముఖ్య నాయకులు సన్మానం చేశారు.
Nagarkarnool mp p ramulu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat