Year: 2020

దివాళీ కోసం దిగివచ్చిన బంతిపూలు.!

దివాళీ పండగ రావడం తో అచ్చంపేట చుట్టుపక్కల గ్రామాలనుండి రైతులు బంతిపూలు తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. పండగ సందర్బంగా ప్రజలు బంతిపూలు విరివిగా కొనుగోలు చేస్తారు. దుకాణాలు,...

సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది…

సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్...

సాయినగర్ కాలనీ లో చెత్త తీసుకెళుతున్న చెత్తబండి..

సాయినగర్ కాలనీ లో చెత్త తీసుకెళుతున్న చెత్తబండి.. అచ్చంపేట, సాయినగర్ కాలానికి చెత్త బండి రోజు తప్పించి రోజు వస్తుంది దయ చేసి అందరు తమ యొక్క...

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణం షురూ

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణం షురూ విశ్వవ్యాప్తంగా హిందువులు వేచి చూస్తున్న తరుణం.. రానే వచ్చింది.. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయానికి భూమిపూజ క్రతువు మొదలైంది....

దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకొని తాగొచ్చా? ప్రయోజనాలేమిటీ?

దాల్చిన చెక్కను పక్కన పెట్టేస్తున్నారా? దాన్ని కేవలం సాధారణ వంటలకే పరిమితం చేయకుండా. ఇదిగో ఇలా టీ లేదా ఇతరాత్ర పానీయాల్లో కలుపుకుని తాగేయండి. దాల్చిన చెక్క.....

తొలిసారిగా తెలంగాణ లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్…

తొలిసారిగా తెలంగాణ లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్... మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీయాలా.. మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్ డేట్ చేయించుకోవాలా.. అయితే ఒక్క నిమిషం ఆగండి....

కారు..లోన్ తీసుకుంటే 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు.. వారికి మాత్రమే!

కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు తీపికబురు. అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా కస్టమర్లకు...

స్కూల్‌ విద్యార్థులకు టీవీ పాఠాలు.. 6-10 తరగతుల వరకు కసరత్తు

స్కూల్‌ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు...

చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా

చేప‌ల వ్యాపారి నుంచి 119 మందికి క‌రోనా. కేర‌ళలోని పుంథూరా గ్రామంలో మొట్ట‌మొద‌టి క‌రోనా క్ల‌స్ట‌ర్ ఏర్పాటైంది. అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ల‌ను గుర్తించిన అధికారులు వెంట‌నే ఆ...