గిరిజన మహాశక్తి. సేవాలాల్ సేన

ఈ రోజు గిరిజన మహాశక్తి. సేవాలాల్ సేన. BC SC ST జాయింట్ యాక్షన్ కమిటీ. ధర్మ సమాజ్ పార్టీ అదుర్యంలో L B నగర్ భారీ ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది
#మల్లీశ్వరి ఆత్మహత్య కు కారకుడైన కుక్కలా జాన్ రెడ్డి పై మర్డర్ కేసు నమోదు చేయాలి.
నల్లగొండ జిల్లా,నిడమానూరు మండలం, బొక్కమంతల పాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి ని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, ఎంతో కాలం సహజీవనం చేసి చివరికి ఆమెను మోసం చేసి వేరే పెళ్ళి చేసుకున్న కుక్కలా జాన్ రెడ్డి పై మరియు అతని కుటుంబ సభ్యులపై వెంటనే మర్డర్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలి. ఈ విషయంలో వెంటనే జిల్లా SP, DSP కుక్కలా జాన్ రెడ్డి పై చర్యలు చేపట్టకపోతే ఈ రోజు L B నగర్ లో జరిగిన ధర్నా చాలా చిన్నది ఒక్క రెండు నుంచి మూడు రోజులు చూస్తావు దాని తర్వాత జరిగే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ధర్నాలు నిర్వహిస్తాం. అది మీరు చూడాల్సి వస్తుంది
మల్లీశ్వరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం
పార్టీలకు అతీతంగా కులసంఘాలు ప్రజా సంఘాలు విద్యార్తి సంఘాలు మల్లీశ్వరి కీ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు ఈ పోరాటంలో అందరు కలసి రావాలని ఈ సందర్బంగా కోరుచున్నాను
#Girijanamahashakti
#Sevalalsena
#ధర్మ సమాజ్ పార్టీ
#BC SC ST JAC
ఇట్లు
మూడవత్ చందర్ నాయక్
గిరిజన మహాశక్తి
రాష్ట్ర అధ్యక్షులు
ఉస్మానియా యూనివర్సిటీ
హైదరాబాద్
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin