నాగర్ కర్నూల్ బస్ స్టాండ్లో ఇదీ పరిస్థితి..!

నాగర్ కర్నూల్ బస్ స్టాండ్లో ఇదీ పరిస్థితి..!
నాగర్ కర్నూల్ బస్ స్టాండ్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెట్టిన తాగునీరు మిషన్ లీకేజీలతో చిత్తడిగా మారుతోంది. నీళ్లు తాగడానికి వెళ్లిన ప్రయాణికులు గ్లాసు చిలుము, పాకురు పట్టి ఉండడాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు చూసీ చూడనట్లుగావ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin