బంగారు ధరలు సరికొత్త మైలురాయి చేరాయి

0
gold rates in achampet
Share

ఒక్కరోజే 2750/- పెరిగిన తులం బంగారం

బంగారు ధరలు సరికొత్త మైలురాయి చేరాయి.

హైదరాబాదులో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 1649/- రూపాయలు_పెరిగి 1,01,350/- చేరింది

ఇక 22 క్యారెట్ల పసిడి కూడా 10 గ్రాములు 2750/- పెరిగి తొలిసారి 92,900/- వరకు పెరిగింది

18 క్యారెట్ల పసిడి కూడా 10 గ్రాములు 2250/- పెరిగి తొలిసారి 76,010/- రూపాయల వరకు పెరిగింది

అటు కేజీ వెండి 1,11,000/- గా ఉంది

విజయవాడ విశాఖ సహా రెండు రాష్ట్రాల దాదాపు ఇవే ధరలు ఉన్నాయి

అంతర్జాతీయ ఒడిగడుగులతో బంగారం పై పెట్టుబడికి డిమాండ్ స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలు దగదగాకు ప్రధాన కారణాలు….

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *