బంగారు ధరలు సరికొత్త మైలురాయి చేరాయి

ఒక్కరోజే 2750/- పెరిగిన తులం బంగారం
బంగారు ధరలు సరికొత్త మైలురాయి చేరాయి.
హైదరాబాదులో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి 1649/- రూపాయలు_పెరిగి 1,01,350/- చేరింది
ఇక 22 క్యారెట్ల పసిడి కూడా 10 గ్రాములు 2750/- పెరిగి తొలిసారి 92,900/- వరకు పెరిగింది
18 క్యారెట్ల పసిడి కూడా 10 గ్రాములు 2250/- పెరిగి తొలిసారి 76,010/- రూపాయల వరకు పెరిగింది
అటు కేజీ వెండి 1,11,000/- గా ఉంది
విజయవాడ విశాఖ సహా రెండు రాష్ట్రాల దాదాపు ఇవే ధరలు ఉన్నాయి
అంతర్జాతీయ ఒడిగడుగులతో బంగారం పై పెట్టుబడికి డిమాండ్ స్థానిక వివాహాల సీజన్ ఈ ధరలు దగదగాకు ప్రధాన కారణాలు….
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin