Mandal

పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు

అమ్రాబాద్, పదర, అచ్చంపేట్, బల్మూర్, లింగాల ఏజెన్సీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు విద్యాశాఖ కొత్త పంతుల్ల నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగానే గురువారం మహబూబ్...

ఉప్పునుంతలలో లక్ష్మయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో లక్ష్మయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. వ్యక్తి దుర్మరణం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న పోలీసులు

ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థుల అస్వస్థత

అచ్చంపేట నియోజక వర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మేన్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. పాఠశాలలోని విద్యార్ధులకు ఐరన్ మాత్రలు వేయగా...

వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు

లింగాల మండలం దత్తారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతి వ్యవసాయదారుడు రైతుభీమాకు దరఖాస్తు చేయించుకోవాలని,దరఖాస్తు చేసుకున్న రైతులు...

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గువ్వల

బల్మూర్ మండల పరిధిలోని జినుకుంట గ్రామంలోని కనకాల మైసమ్మ దేవాలయం నుండి జినుకుంట గ్రామానికి రోడ్డును ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గారు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై...

రైతు బీమా వివరాలు సరిచేసుకోవాలి

వంగూరు మండలంలో వ్యవసాయ భూమి కలిగిన రైతులందరూ వారి రైతు బీమా వివరాలను సరిచేసుకోవాలని, తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులతో చర్చించి సరిచేసుకోవాలని,రైతు బీమా...

వంగూరు తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆర్.రాజు

వంగూరు మండలం నూతన తాసిల్దార్ గా ఆర్.రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తహసీల్దార్ బదిలీలలో భాగంగా వంగూరు తాసిల్దార్ గా పనిచేస్తున్న కె.నాగమణి...

పంటల పై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు

లింగాల మండలంలోని మాడాపూర్ గ్రామంలో రైతులకు లింగాల వ్యవసాయ శాఖ వారు రబీ పంటలైన వరి, వేరుశెనగ పంటల పై అవగాహన కల్పించారు. అదేవిదంగా రైతులు తప్పనిసరిగా...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గువ్వల

ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామానికి చెందిన గజ్జె పద్మకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఆమె గత కొంతకాలంగా...

వంగూర్ మండలంలో పర్యటించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వంగూర్ మండలంలో బుదవారం రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.ఉదయం కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్రంధాలయం భవనానికి...