ఉప్పునుంతలలో లక్ష్మయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో లక్ష్మయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. వ్యక్తి దుర్మరణం సంఘటన
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో లక్ష్మయ్య అనే వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం. వ్యక్తి దుర్మరణం సంఘటన
అచ్చంపేట నియోజక వర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మేన్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
లింగాల మండలం దత్తారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పంటలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రతి వ్యవసాయదారుడు
బల్మూర్ మండల పరిధిలోని జినుకుంట గ్రామంలోని కనకాల మైసమ్మ దేవాలయం నుండి జినుకుంట గ్రామానికి రోడ్డును ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గువ్వల
వంగూరు మండలంలో వ్యవసాయ భూమి కలిగిన రైతులందరూ వారి రైతు బీమా వివరాలను సరిచేసుకోవాలని, తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ
వంగూరు మండలం నూతన తాసిల్దార్ గా ఆర్.రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తహసీల్దార్ బదిలీలలో భాగంగా
లింగాల మండలంలోని మాడాపూర్ గ్రామంలో రైతులకు లింగాల వ్యవసాయ శాఖ వారు రబీ పంటలైన వరి, వేరుశెనగ పంటల పై
ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామానికి చెందిన గజ్జె పద్మకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష
వంగూర్ మండలంలో బుదవారం రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో
ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్ళ,సీబీ తండా,పూర్య తండాలలో డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు