• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ప్రముఖ కవయిత్రి డా.పోల సాయిజ్యోతి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డు

Share Button

Pola jyothi achampet
బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ప్రసిద్ధ కవయిత్రి డా. పోల సాయిజ్యోతి గారికి 2019కి గాను మనం-మన ఊరి బడి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి డాక్టర్ పోల సాయిజ్యోతి అవార్డు కి ఎంపికయ్యారు. సాయి జ్యోతి ఎంపిక పట్ల పలువురు కవులు,రచయితలు హర్షం వ్యక్తం చేశారు.
మనం-మన ఊరి బడి 2019 అవార్డును ఆదివారం నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat