వ్యవసాయం

ప్రతిష్ఠాత్మకంగా రైతుబందు పథకం మరియు కిసాన్ యోజన పథకం.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబందు పథకం విజయవంతంగా అమలుజరుగుతుంది. నగదు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుండడంతో రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. నగదు...

ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 1.02లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు...

పశు గ్రాసం కరువు.. పశు పోషణ బరువు

అచ్చంపేట : పశుగ్రాసం కొరతతో మూగజీవాలు గోస తీస్తున్నాయి గ్రాసం కొరతతో చాలామంది రైతులు పశువులను, గేదెలను కబేళాలకు తరలిస్తున్నారు. కొంతమంది రైతులు గడ్డినికొనుగోలు చేసి పశువులను...

వేరు సెనగ గిట్టుబాటు … నగుబాటు

అచ్చంపేట : వ్యవసాయ మార్కెట్ కు వచ్చిన రైతుకు అడుగు అడుగున కష్టాలే ఎదురవుతున్నాయి కష్టపడి వేరుశెనగ పండించి మార్కెట్ కు తీసుకువచ్చిన రైతుకు సరైన గిట్టుబాటు...

యాసంగి లక్ష్యంలో 85% సాగు

మందకొడిగా మొదలైన యాసంగి పంటల సాగు.. ముఖ్యంగా వరిసాగు ఊపందుకున్నది. యాసంగి సాధారణసాగు 13.38 లక్షల హెక్టార్లుగా వ్యవసాయశాఖ నిర్ణయించింది. మార్చి రెండోవారం వరకు మొత్తం పంటల...