Mandal

డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ

ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్ళ,సీబీ తండా,పూర్య తండాలలో డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు వెంకటయ్య,శ్రావ్య,ఎంపీటీసీ భాస్కర్,జడ్పీటీసీ ప్రతాప రెడ్డి,మండల తెరాస...

కొరటికల్ గ్రామంలో అభివృద్ధి పనుల పై గ్రామసభ

ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన అభివృద్ధి పనుల పై గ్రామసభ నిర్వహించారు. రైతులకు,ప్రజలకు,కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికా పనులు ఎంతో కీలకమైనవని ఈజీఎస్ టెక్నికల్...

బాలల దినోత్సవ వేడుకలు

ఉప్పునుంతల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ జన్మదినం పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి,జ్యోతి...

సీసీ కెమెరాల నిఘాలో వెల్టూర్ స్టేజి

శ్రీశైలం-హైదరాబాద్ హైవేలోని ప్రధాన రహదారి పై వెల్టూర్ స్టేజి వద్ద ఉప్పునుంతల ఎస్సై విష్ణుమూర్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.హైవే రోడ్డు కావున మనుషులు ఎక్కువగా సంచరించే...

కాలువ మరమ్మతులు చేయించిన ఎంపీపీ

ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాలకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మండల నాయకులు తిప్పర్తి నరసింహ రెడ్డి అన్నారు.సోమవారం లత్తిపూర్ కుంట,గువ్వలోని పల్లి...

ప్రముఖ కవయిత్రి డా.పోల సాయిజ్యోతి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డు

బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ప్రసిద్ధ కవయిత్రి డా. పోల సాయిజ్యోతి గారికి 2019కి గాను మనం-మన ఊరి బడి...

స్మశానవాటికకు భూమి పూజ

ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా స్మశానవాటికకు ముగ్గుపోసి భూమి పూజ చేశారు.గ్రామ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం...

బదిలీ పై వెళ్తున్న ఉపాధ్యాయునికి సన్మానం

అమ్రాబాద్ మండలంలో గిరిజన వసతి గృహ సంక్షేమ అధికారిగా సంవత్సరం పాటు సేవలు అందించి,విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి వారి మన్ననలు పొంది,బదిలీ పై వెళ్తున్న...

విద్యావనరుల సమావేశం

అచ్చంపేట విద్యావనరుల కేంద్రంలో అమ్రాబాద్,పదర మండలాలకు సంబందించిన ప్రధానోపాధ్యాయులతో ఎంఈవో శ్రీ బాలకిషన్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో పాఠశాలకు సంబందించిన ప్యానల్ సమీక్ష,నిరంతర సమగ్ర మూల్యాంకనం...

కోతుల దాడి

అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి.సోమవారం ఉపాధ్యాయుని పై దాడి చేసి తీవ్రంగా గాయపరచాయి.వివరాల్లోకి వెళ్ళితే ప్రభుత్వ గిరిజన హాస్టల్లో ఉపాధ్యాయునిగా విధులు...