వెల్టూర్లో ప్రారంభమైన గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు
వెల్టూర్ గ్రామంలో ప్రారంభమైన గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. టాస్ వేసి ప్రారంభించిన గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు. వెల్టూర్(ఉప్పునుంతల): వెల్టూర్ గ్రామంలో రథసప్తమి పండుగ...
వెల్టూర్ గ్రామంలో ప్రారంభమైన గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. టాస్ వేసి ప్రారంభించిన గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు. వెల్టూర్(ఉప్పునుంతల): వెల్టూర్ గ్రామంలో రథసప్తమి పండుగ...
దుబాయ్ లేదా శ్రీలంకలో ఐపీఎల్ 2020! త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్న బీసీసీఐ అధికారి. ఐపీఎల్ 2020 ఎడిషన్ విదేశాల్లో నిర్వహించడం ఖాయమే అని తెలుస్తోంది....
సూర్యపేట లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రతిభ కనబరచి ప్రథమ స్థానంలో నిలిచింది.ఈమెతో పాటు జిల్లాకు చెందిన...
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 5 వికెట్ల నష్టానికి...
జిల్లా తరపున పోటీలో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడలో రాణించాలని అచ్చంపేట సీఐ రామకృష్ణ ఆకాక్షించారు.గత నెల 19న అచ్చంపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలో...
క్రికెట్ అసోసియేషన్(హెచ్సిఎ) అధ్యక్షుడుగా ఎన్నికైన భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్తో భేటీ అయ్యారు....
మొదట టీ20, ఆ తర్వాత వన్డే.. ఇప్పుడు టెస్ట్ సిరీస్ను వైట్వాష్ చేసి పర్యటనను పరిపూర్ణంగా పూర్తి చేసింది. ఆతిధ్య జట్టు ఏ విభాగంలో కూడా భారత్కు...
నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా ఆటల వల్ల ఉపయోగాల గురించి విద్యార్ధులకు వివరించారు. అందరూ కూడా శారీరకంగా,మానసికంగా, ఆరోగ్యoగా ఉండాలనే...
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో...
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను సింధు గెలుచుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన...