• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

admin

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు.

Share Button

కళ్యాణలక్ష్మి,షాదిముబారక్,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు.. అచ్చంపేట్(టౌన్):నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో అన్ని మండలాల,గ్రామాల

ప్రతిష్ఠాత్మకంగా రైతుబందు పథకం మరియు కిసాన్ యోజన పథకం.

Share Button

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబందు పథకం విజయవంతంగా అమలుజరుగుతుంది. నగదు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుండడంతో రైతులు

అభివృద్ధి పథం లో ముందుకు సాగుతున్న సాయినగర్ కాలనీ.

Share Button

సాయినగర్ కాలనిలో అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయి ఈ మేరకు పలు చోట్ల డ్రైనేజీలు మరియు సీసీ రోడ్డులు వేయించడానికి

మండుతున్న స్కూలు ఫీజులు పుస్తకాల ధరలు

Share Button

చిన్న, మధ్యతరగతి పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలను చదివించడానికి భయపడుతున్నారు ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు మరియు పుస్తకాల

అభివృద్ది సాధించిన జడ్పీలకు 10 కోట్ల ప్రత్యేక నిధులు .. సీఎం కేసీఆర్

Share Button

గ్రామాల అభివృద్దికి పాటుపడిన జిల్లా పరిషత్‌లకు పది కోట్ల రూపాయలు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటివల ఎన్నికైన జిల్లా

కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం.

Share Button

తాటికల్లు, ఈత కల్లు గురించి తెలిసేందే. మరి కొబ్బరి కల్లు గురించి ఎప్పుడైనా విన్నారా? కొబ్బరి చెట్టు నుంచి తీసే

జాతీయ మహిళారత్నం జాతీయ విశిష్టసేవ రత్న అవార్డు అందుకున్న శ్రీమతి ఎం.ధరణి గారు

Share Button

శ్రీమతి M. ధరణి ‘మహిళారత్న జాతీయ విశిష్ట సేవారత్న పురస్కారం-2019’ జూన్ 9 వ తేదీన ఆదివారం రోజు విజయవాడలో

నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ గా పెద్దపల్లి పద్మావతి

Share Button

నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ గా ఎన్నికైనందున అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారికి పుష్ప గుచ్చం

మహేంద్రనాథ్ జయంతి సందర్భంగా మహేంద్రనాథ్ విగ్రహాన్నికి పూలమాలలు

Share Button

మహేంద్రనాథ్ జయంతి సందర్భంగా మహేంద్రనాథ్ విగ్రహాన్నికి పూలమాలలు వేసిన పోకల మనోహర్ అన్న నగర పంచాయతీ చైర్మన్ తులసి రామ్

ఆర్మీ జవాన్ రాజశేఖర్ (చిన్న) కారు ప్రమాదం లో మృతి చెందారు.

Share Button

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన రాజశేఖర్ (చిన్న) అనే భారత జవాన్ కాశ్మీర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో

Open chat