Month: July 2019

పురుగుల ఆహారం తిని విద్యార్థినిల అస్వస్థత

◆పురుగుల ఆహారం తిని విద్యార్థినిల అస్వస్థత◆ అమ్రాబాద్ మండలం మన్ననూర్ లోని కస్తూరిబా బాలికల పాఠశాలలో పురుగుల ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు....

ఎంపియుపిఎస్ రంగాపూర్ లో ఎంపీపీ,ఎంపీడీవో,ఎంఈవో,సర్పంచులకు ఘన సన్మానం

◆ఎంపియుపిఎస్ రంగాపూర్ లో ఎంపీపీ,ఎంపీడీవో,ఎంఈవో,సర్పంచులకు ఘన సన్మానం◆ మంగళవారం గురుపూర్ణిమ వేడుకలు ఎంపియుపిఎస్ రంగాపూర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ఎంపీపీ శాంతాబాయి ఎంపీడీవో...

గ్రామాల అభివృద్ధె రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

◆గ్రామాల అభివృద్ధె రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం◆ మరుగుదొడ్లు లేని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే అవకాశం లేదని అచ్చంపేట ఎంపీడీవో సురేష్ కుమార్ స్పష్టం చేశారు....

గ్రామ రెవెన్యూ సదస్సులు

◆గ్రామ రెవెన్యూ సదస్సులు◆ అచ్చంపేట మండలం లోని వివిధ గ్రామాలలో రెవిన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. భూ ప్రక్షాళన లో భాగంగా పెండింగ్లో ఉన్న...

చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత

◆చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత◆ నేడు చంద్రగ్రహణం కారణంగా అచ్చంపేట పట్టణంలో ఆలయాలను మూసివేయనున్నారు. అరుదుగా వచ్చే వ్యాసపౌర్ణమి చంద్రగ్రహణం మంగళవారం రాత్రి ఒక గంట 31...

ఎక్స్ సర్వీస్ మెన్ కూతురుకు ఎంబిబిఎస్ లో సీటు సన్మానించిన ఎమ్మెల్యే

◆ఎక్స్ సర్వీస్ మెన్ కూతురుకు ఎంబిబిఎస్ లో సీటు సన్మానించిన ఎమ్మెల్యే◆ కొంకి విజయ్ ఇందిర (ఎక్స్ సర్వీస్ మెన్) కూతురు కె.వైష్ణవి కి ఎం.బి.బి.ఎస్ 2019లో...

నల్లమల్లలోని గ్రామాలలో అలజడి

◆నల్లమల్లలోని గ్రామాలలో అలజడి◆ నల్లమలలోని అమ్రాబాద్ మండలంలో ఏ గ్రామంలో చూసినా ఒకటే విషయం పై చర్చ జరుగుతుంది. త్వరలో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి అనే వార్త...

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి.. 37.76 శాతం ఉత్తీర్ణత నమోదు.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గడువు ఇదే!

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో మొత్తం 60,600 మంది ఉత్తీర్ణులు కాగా.. వారిలో 32 మంది ఎ-గ్రేడ్, 71 మంది బి-గ్రేడ్, 60 మంది సి-గ్రేడ్, 54 మంది...