• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

గ్రామాల అభివృద్ధె రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

Share Button

◆గ్రామాల అభివృద్ధె రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం◆

మరుగుదొడ్లు లేని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే అవకాశం లేదని అచ్చంపేట ఎంపీడీవో సురేష్ కుమార్ స్పష్టం చేశారు.

అచ్చంపేట మండల పరిధిలోని రంగాపురం గ్రామం లో పర్యటించిన ఆయన ప్రజలకు స్వచ్ఛ భారత్ మిషన్ పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు,
స్వచ్ఛభారత్ లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపి శాంతాబాయి, సర్పంచ్ లోక్య, స్వచ్ఛభారత్ మిషన్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat