కేజీబీవీ విద్యార్థులకు డెంగ్యూ మలేరియా పై అవగాహన కార్యక్రమం

0

ఉప్పునుంతలలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వరుసగా మూడు రోజులు హోమియో మందులు వాడితే డెంగ్యూ దరిచేరదని వైద్యులు వివరించారు.
అనంతరం విద్యార్థినిలకు హోమియో మందులు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *