రాజకీయాలు

విక్రమ్ చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది.

విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యిందో లేదో ఇంకా స్పష్టత రాలేదని... దీనివల్ల మొత్తం చంద్రయాన్-2 ప్రయోగం దెబ్బతిన్నట్లుకాదని చెప్పారు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు. ఇప్పటి వరకు...

తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళ సై సౌందర రాజన్

దేశ సేవకు మరింత అంకితమవుతానని తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళ సై సౌందర రాజన్ పేర్కొన్నారు. తనను తెలంగాణ గవర్నర్ గా నియమించిన ప్రధాని నరేంద్రమోడీ,...

అరుణ్‌ జైట్లీ అస్తమయం ఎయిమ్స్ నుంచి అరుణ్ జైట్లీ భౌతికకాయం తరలింపు

కేంద్ర మాజీమంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని కైలాష్‌ కాలనీలోని నివాసానికి...

వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది… ఉద్యోగం ఊడుద్ది..

ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా తెస్తున్నం. ఇందులో ప్రతి వాక్యం...

అభివృద్ది సాధించిన జడ్పీలకు 10 కోట్ల ప్రత్యేక నిధులు .. సీఎం కేసీఆర్

గ్రామాల అభివృద్దికి పాటుపడిన జిల్లా పరిషత్‌లకు పది కోట్ల రూపాయలు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటివల ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు వైస్ చైర్‌పర్సన్‌లతో సీఎం...

ఫెయిలైన అందరికీ ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలపై ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని...

టీఆర్‌ఎస్‌ సెంచరీ

రాష్ట్ర శాసనసభలో టీఆర్‌ఎస్‌ బలం 100కు చేరింది. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం చేసిన ప్రకటనతో అధికార పార్టీ...

హైటెక్‌సిటీ మెట్రో షురూ

<p>గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు అమీర్‌పేట– హైటెక్‌ సిటీ (10 కి.మీ) రూట్‌లో పరుగులు పెట్టింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ మెట్రో స్టేషన్‌లో...

పాకిస్థాన్‌లోనూ హీరోగా మారిన అభినందన్..

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రువుల చేతికి చిక్కి కూడా ధైర్యం సడలని భారత సైనికుడిగా మన దేశ ప్రజల గుండెల్లోనే కాకుండా అటు...

టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే సబిత

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి భేటీఅయ్యారు. ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీకి కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి,...