కాంసానిపల్లి లో పంటలను పరిశీలించిన ఏవో
ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లి గ్రామంలోని పంటపొలాలను గురువారం వ్యవసాయ అధికారులు పరిశీలించారు.విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులు సాగుచేసిన పంటలను పరిశీలిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలని సంబంధిత అధికారులు...
ఉప్పునుంతల మండలంలోని కాంసానిపల్లి గ్రామంలోని పంటపొలాలను గురువారం వ్యవసాయ అధికారులు పరిశీలించారు.విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులు సాగుచేసిన పంటలను పరిశీలిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలని సంబంధిత అధికారులు...
అచ్చంపేట మండలంలోని ప్రతి ఎకరాను సాగునీటితో సస్యశ్యామలం చేసి చూపిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మండలంలో హజీపూర్ గ్రామంలో సర్పంచ్ అరుణ అధ్యక్షతన ఏర్పాటు...
ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు....
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకానికి కొన్ని పరిమితులను జోడించింది. ఈ పథకాన్ని కేవలం పది ఎకరాల వరకు మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంతో పాటు,ఆధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు వాల్మార్ట్ పౌండేషన్ 34 కోట్ల రూపాయలను గ్రాంటుగా ప్రకటించింది. తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్...
అచ్చంపేట డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ ఆర్.పాండు ఆధ్వర్యంలో డివిజన్లోని వివాదాస్పద భూములపై విచారణను వేగవంతం చేశారు. భూప్రక్షాళనలో భాగంగా డివిజన్ పరిధిలోని మండలాల వారీగా వివాదాస్పద భూములను...
దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా ధర దగ్గరదగ్గరగా రూ. 80 వరకు పలుకుతోంది. ఒకప్పుడు టమాటాకు గిట్టుబాటు ధర లభించక రైతన్న కిలోను ఒక్క...
◆రైతులు ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి◆ ఈ సంవత్సరం కూడా వానలు అంతంతమాత్రంగానే ఉన్నాయి,సరైన వర్షపాతం లేనందున పంట నష్టాలు భారీగా ఉండవచ్చు, కావున రైతులు ప్రతి...
◆గ్రామ రెవిన్యూ సదస్సు◆ నేడు గ్రామ రెవిన్యూ సదస్సును లింగోటం,సింగారం గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామ ప్రజలు, రైతులు ఈ అవకాశంను ఉపయోగించుకోవాలని డిప్యూటీ తహసిల్దార్ పట్టాభి...
రుతుపవనాల రాక ఆలస్యమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు సందిగ్ధంలో పడ్డారు, ముఖ్యంగా గత వారం పడిన వానకు...