డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ
ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్ళ,సీబీ తండా,పూర్య తండాలలో డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు వెంకటయ్య,శ్రావ్య,ఎంపీటీసీ భాస్కర్,జడ్పీటీసీ ప్రతాప రెడ్డి,మండల తెరాస...