ఉప్పునుంతల మండలం

డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ

ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్ళ,సీబీ తండా,పూర్య తండాలలో డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు వెంకటయ్య,శ్రావ్య,ఎంపీటీసీ భాస్కర్,జడ్పీటీసీ ప్రతాప రెడ్డి,మండల తెరాస...

కొరటికల్ గ్రామంలో అభివృద్ధి పనుల పై గ్రామసభ

ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన అభివృద్ధి పనుల పై గ్రామసభ నిర్వహించారు. రైతులకు,ప్రజలకు,కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికా పనులు ఎంతో కీలకమైనవని ఈజీఎస్ టెక్నికల్...

బాలల దినోత్సవ వేడుకలు

ఉప్పునుంతల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ జన్మదినం పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి,జ్యోతి...

సీసీ కెమెరాల నిఘాలో వెల్టూర్ స్టేజి

శ్రీశైలం-హైదరాబాద్ హైవేలోని ప్రధాన రహదారి పై వెల్టూర్ స్టేజి వద్ద ఉప్పునుంతల ఎస్సై విష్ణుమూర్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.హైవే రోడ్డు కావున మనుషులు ఎక్కువగా సంచరించే...

కాలువ మరమ్మతులు చేయించిన ఎంపీపీ

ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాలకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మండల నాయకులు తిప్పర్తి నరసింహ రెడ్డి అన్నారు.సోమవారం లత్తిపూర్ కుంట,గువ్వలోని పల్లి...

స్మశానవాటికకు భూమి పూజ

ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా స్మశానవాటికకు ముగ్గుపోసి భూమి పూజ చేశారు.గ్రామ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం...

అంబెడ్కర్ కార్యాలయాన్ని ప్రారంభించిన యువజన సంఘం అధ్యక్షుడు

ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో ఎస్సి కాలనీలో అంబెడ్కర్ యువజన సంఘం కార్యాలయాన్ని సంఘం అధ్యక్షుడు ఉప్పరి బాలరాజు ప్రారంభించారు.అనంతరం కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత...

ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొన్న జడ్పీటీసీ

ఉప్పునుంతల మండలంలోని ఉప్పరిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం మరియు యజ్ఞంలో జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి కుటుంభ సమేతంగా పాల్గొన్నారు. గ్రామంలో...

లత్తిపూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం

ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలంకు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్...

నూతన అంబేద్కర్ గ్రామ కమిటీ ఎన్నిక

ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో నూతన అంబేద్కర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ నూతన అధ్యక్షులుగా ఉప్పరి బాలరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ...