నూతన అంబేద్కర్ గ్రామ కమిటీ ఎన్నిక
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో నూతన అంబేద్కర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ నూతన అధ్యక్షులుగా ఉప్పరి బాలరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ...
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో నూతన అంబేద్కర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ నూతన అధ్యక్షులుగా ఉప్పరి బాలరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ...
యురేనియం తవ్వకాలను,అన్వేషణకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల అధ్వర్యంలో అమ్రబాద్ మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించారు.నల్లమలను పరిరక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిదని,ప్రభుత్వం...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు ఈరోజు ఉప్పునుంతల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నందున క్రిటికల్ గ్రామం నుంచి సర్పంచ్ జి.రమేష్ రెడ్డి అధ్యక్షతన గ్రామంలోని మహిళలు...
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వండర్ ఉమెన్ సొసైటీ చైర్మన్ కల్పన అన్నారు.లింగాలలో ఉచిత కుట్టు మిషన్ ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ...మహిళలు కుట్టు మిషన్...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా వెల్టూరు గ్రామంలో రోడ్ల వెంబడి, మురికి కాల్వల వెంబడి, మినీ ట్యాంక్ బండ్, గ్రామానికి...
కొరటికల్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉప్పునుంతల మండల జడ్పిటిసి అనంత ప్రతాప రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఏ ప్రభుత్వం చేయని...
నాగర్ కర్నూల్ఉప్పునుంతల మండలం తాడూరులో విషాదం. గుండేమోని మహేష్ రెడోవ కుమారుడు 14 నెలల వయసున్న ప్రశాంత్ సంప్ లో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి.
లింగాల మండల కేంద్రంలో సర్పంచ్ కోనేటి తిరుపతయ్య అధ్వర్యంలో 30రోజుల ప్రణాళికలో భాగంగా నేడు నాయిబ్రాహ్మణ సంఘం వారు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో చెత్తచెదారం,గడ్డిని తొలగించి...
ఉప్పునుంతల మండల్ కొరటికల్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా పాత ఇల్లు,మట్టి గోడలను కూల్చి చదును చేశారు.అనంతరం ఆ ప్రాంతంలో హరితహారంలో భాగంగా...
ఉప్పునుంతల మండల కేంద్రంలోని జుమ్మా మసీదు దగ్గర గల విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఒక పక్కకు ఒరిగి ఉన్నది. ఆ కాలనీవాసులు అటుగా వెళ్ళే రైతులు...