Mandal

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రయ్య(55) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో విద్యుత్తీగలు సరిచేస్తుండగా షాక్ కు గురై అక్కడికక్కడే...

జింకపిల్ల అప్పగింత

దారి తప్పిన జింకపిల్ల ఆవ్వుల మందలో కలిసిన ఘటన బల్మూర్ మండలంలో చోటు చేసుకుంది. బల్మూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన పశువుల కాపరి చంద్రయ్య ఆవ్వుల...

పినిమిళ్ళ గ్రామంలో భగత్ సింగ్ నూతన కమిటీ ఎన్నిక

పినిమిళ్ళ గ్రామంలో భగత్ సింగ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్యక్షులుగా ఎం. అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులు గా ఎక్బాల్ పాషా, ప్రధాన కార్యదర్శి గా మహమూద్,సహాయ...

నేటి బందును విజయవంతం చేయండి

యురేనియం తవ్వకాలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేటి నల్లమల బందును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ కోరారు. మానవ, జీవరాశుల మనుగడకు హాని...

9న నల్లమల బంద్

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన అమ్రాబాద్ మండలంలో స్వచ్చందంగా బంద్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ మరియు యూనియన్ వ్యతిరేక...

బల్మోర్ మండలం అంబగిరిలో విద్యుత్ షాక్ తో శనివారం సా. 4 గ. డ్యాగా నారయ్య, బాత్క బక్కయ మృతి చెందారు.

నగర్ కర్నూల్ జిల్లాలో విషాదం బల్మోర్ మండలం అంబగిరిలో విద్యుత్ షాక్ తో శనివారం సా. 4 గ. డ్యాగా నారయ్య, బాత్క బక్కయ. మృతి చెందారు...

నిర్లక్ష్యానికి జరిమానా

లింగాల మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.అదే గ్రామానికి చెందిన రైతు తన ఎద్దును నిర్లక్ష్యంగా వదిలి పెట్టడంతో అది...

చిట్లంకుంట ముత్యాలమ్మ జాతర

పదర మండలం చిట్లంకుంట గ్రామంలో ముత్యాలమ్మ జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి.వివిధ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో భక్తజన సంద్రంగా మారింది.కోరిన కోరికలు తీర్చే...

కరెంటు షాక్ తో ఆశ్రమపాఠశాల విద్యార్తి ముడురోజులుగాగాయాలతో సతమతం పట్టిచుకొని H.M

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్వార్లపల్లి గ్రామంలోని ఆశ్రమపాఠశాలలో 5.వ.తరగతి చదువు తున్న శీలం. అనిల్( 11) అనే విద్యార్థి గత మూడు రోజుల క్రితం...