లేటెస్ట్ న్యూస్

గర్భిణీలు పోష్టిక ఆహారము తీసుకోవాలి.

అచ్చంపేట : గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు పౌష్టికాహారము తీసుకోవాలని ICDS CDPO దమయంతి కోరారు. పోషణ పక్షంగా శనివారం ఐనోల్, బొమ్మన్ పల్లి గ్రామాలలో ఆంగన్ వాడి...

డబుల్ బెడ్డురూమ్ ఇళ్లను త్వరగా నిర్మించాలి.

అచ్చంపేట : మండలం లోని హాజీపూర్ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్డురూమ్ ఇళ్ళని త్వరగా నిర్మించి ఇళ్లులేని వారికీ మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ గ్రామం లో...

జవానుని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు.

అచ్చంపేట : పుల్వామా దాడిని తిప్పికొట్టి స్వగ్రామానికి వచ్చిన జవాను రమేష్ ని పల్కపల్లి గ్రామా ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ ఎం...

విలీన గ్రామాల పై ప్రత్యేక దృష్టి.

అచ్చంపేట : స్థానిక మున్సిపాలిటీ లో విలీన మైన 8 గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టమని మున్సిపల్ ఛైర్మెన్ తులసీరామ్ అన్నారు. విలీన గ్రామాలకు చెందిన...

నగర్ కర్నూల్ జిల్లా డిసిసి అధ్యక్షుడి గ చిక్కుడు వంశీకృష్ణ

నగర్ కర్నూల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం తో పాటు రానున్న లోక్ సబ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాలకు...

క్యాన్సర్ మహమ్మారీ పై అప్రమత్తంగా ఉండాలి

అచ్చంపేట : క్యాన్సర్ మహమ్మారీ పై అప్రమతంగా ఉండాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యూఎల్ చారి కోరారు. ప్రపంచ క్యాన్సర్ దినోచ్చవమ్ సంధర్బంగా మంగళవారం లయన్స్ క్లబ్...

ఆధార్ లింక్ చేసుకోవాలి

అచ్చంపేట : పాడిపశువులు కలిగిన రైతులు తమ ఆవులకు, గేదెలకు ఆధార్ లింక్ చేయించుకోవాలి అని గోపాలమిత్ర జిల్లా అధ్యక్షులు ముజీబ్ కోరారు. మంగళవారం సింగారం లో...

బహుమతులు అందచేస్తున్న MLA గువ్వల బాలరాజు.

అచ్చంపేట : ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందని విధ్యార్ధులు ఉన్నత లక్ష్యం తో చదవాలని MLA గువ్వల బాలరాజు నోడల్ ఆఫీసర్ వెంకటరమణ కోరారు. ప్రభుత్వ...