ఎంపీ,ఎమ్మెల్యే ను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
అచ్చంపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఎంపీ పి. రాములు,ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.గత 40 రోజులుగా సమ్మె
అచ్చంపేట పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తాలో ఎంపీ పి. రాములు,ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.గత 40 రోజులుగా సమ్మె
అచ్చంపేట మండల పరిధిలోని దేవులా తండాలోని గిరిజన రైతుల భూములను మండల ఆర్ఐ రాములు,గతంలో తహసీల్దారుగా పనిచేసిన ప్రస్తుత ఆర్డిఓ
శ్రీ ఉమామహేశ్వర క్షేత్రాన్ని హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి వెంకటరమణ దంపతులు దర్శించుకున్నారు.ఈ సందర్బంగా వారిని గౌరవంగా ఆహ్వానించిన అనంతరం
అచ్చంపేట పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభించి
నల్లమల లో మంగళవారం మరొక్కసారి విమానం భూమికి అతి దగ్గరగా చక్కర్లు కొట్టి అందరిని భయాందోళనకు గురిచేసింది.యురేనియం తవ్వకాలకు అనుమతులు
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అచ్చంపేటలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నలుగు గంటల నుండే పట్టణంలోని ప్రధాన ఆలయాలకు
పాలెం వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో కంది,మినుముల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు.కందులు wgg420 రకం
శ్రీశైలం-హైదరాబాద్ హైవేలోని ప్రధాన రహదారి పై వెల్టూర్ స్టేజి వద్ద ఉప్పునుంతల ఎస్సై విష్ణుమూర్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.హైవే
ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాలకు కేఎల్ఐ ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మండల నాయకులు తిప్పర్తి నరసింహ
అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు,డ్రైవర్లు,కండక్టర్లు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు.కార్మికులు గత 38రోజులుగా సమ్మె చేస్తున్న