Month: July 2019

డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం ప్రారంభోత్సవం

అచ్చంపేట పట్టణంలో డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని కోశాధికారి ఐ.అనురాధ గారు ప్రారంభించారు. పురోహితుడి వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించి స్వీట్లు పంపిణీ...

టీఎస్ ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కండక్టర్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 23న హైదరాబాద్ పట్టణంలోని వి ఎస్ టి ఫంక్షన్ హాల్ లో...

ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఎన్నిక

భారతీయ విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)అచ్చంపేట నూతన డివిజన్ కమిటీని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అశోక్ సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా ఎం.డి.సయ్యద్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.రాంబాబు,ఉపాధ్యక్షుడిగా...

తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర యువజన విభాగం కార్య నిర్వహక అధ్యక్షులుబండపల్లి మల్లేష్

నియామక పత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కీ.శే. శ్రీ పివి రావు గార్ల ఆశయాలకు అనుగుణంగా దళితుల చైతన్యానికి, ఐక్యతకు కృషి చేస్తున్న బండపల్లి మల్లేష్ s/o...

లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలి

లైన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని జిల్లా గవర్నర్ బండారు ప్రభాకర్ తెలిపారు. స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు కొత్త అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి 2019-2020...

అంబేద్కర్ కూడలిలో రోడ్డు గుంతల మయం

అచ్చంపేటలో శనివారం ఉదయం వర్షం పడడంతో అంబేద్కర్ కూడలిలోని లింగాల్ రోడ్డుపై వర్షపు నీరు చేరింది.అంబేద్కర్ చౌరస్తా నుండి ఆంధ్ర బ్యాంకు వరకు రోడ్డు పై గుంటలు...

మనుషులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

అచ్చంపేట ప్రధాన రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అచ్చంపేట ప్రధాన రహదారిపై అంబేద్కర్...

నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.51లో జలమండలి ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వర్షపునీటిని ఒడిసిపట్టడానికి వీలుగా 42 రకాల వినూత్న...

రైతులు ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

◆రైతులు ప్రతి పంటకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి◆ ఈ సంవత్సరం కూడా వానలు అంతంతమాత్రంగానే ఉన్నాయి,సరైన వర్షపాతం లేనందున పంట నష్టాలు భారీగా ఉండవచ్చు, కావున రైతులు ప్రతి...

గ్రామ రెవిన్యూ సదస్సు

◆గ్రామ రెవిన్యూ సదస్సు◆ నేడు గ్రామ రెవిన్యూ సదస్సును లింగోటం,సింగారం గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామ ప్రజలు, రైతులు ఈ అవకాశంను ఉపయోగించుకోవాలని డిప్యూటీ తహసిల్దార్ పట్టాభి...