Month: July 2019

బ్యాంకు ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త

మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా అయితే జాగ్రత్త, ఆర్థిక నేరగాళ్ల చూపు ఎప్పుడూ మీపైనే ఉంటుంది. అచ్చంపేట పట్టణంలోని ఒక ఎస్బిఐ ఖాతాదారునికి ఒక వ్యక్తి ఫోన్...

పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా ధర దగ్గరదగ్గరగా రూ. 80 వరకు పలుకుతోంది. ఒకప్పుడు టమాటాకు గిట్టుబాటు ధర లభించక రైతన్న కిలోను ఒక్క...

జిల్లాకేంద్రంలో జూలై 26న విశ్రాంత ఉద్యోగుల ధర్నా

అచ్చంపేట డివిజన్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఈనెల 26వతేదీ శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 11గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు.విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన...

కరెంటు షాక్ తో ఆశ్రమపాఠశాల విద్యార్తి ముడురోజులుగాగాయాలతో సతమతం పట్టిచుకొని H.M

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్వార్లపల్లి గ్రామంలోని ఆశ్రమపాఠశాలలో 5.వ.తరగతి చదువు తున్న శీలం. అనిల్( 11) అనే విద్యార్థి గత మూడు రోజుల క్రితం...

ప్రభుత్వ ఆసుపత్రి పై పెరిగిన ప్రజల నమ్మకం

గతంలో ప్రభుత్వాసుపత్రి అంటే కేవలం పేద ప్రజలకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పేదవాడి తో పాటు మధ్యతరగతి...

గీతాంజలి స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాల మహోత్సవం

అచ్చంపేట పట్టణంలోని గీతాంజలి స్కూల్ ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.డప్పుల నడుమ బాలిక అమ్మవారి రూపంలో దర్శనమివగా, విద్యార్థులు పోతురాజు వేషధారణలో అలరించారు. గీతాంజలి స్కూల్...

వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది… ఉద్యోగం ఊడుద్ది..

ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా తెస్తున్నం. ఇందులో ప్రతి వాక్యం...

అక్రమ వెంచర్ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

అచ్చంపేట పట్టణంలోని శివసాయినగర్ కాలనీ వాసులు తమ కాలనీ సమీపంలో వేసిన వెంచర్ నియమ నిబంధనలకు విరుద్ధము వుందని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. శివసాయినగర్ కాలనీకి...

స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నందు పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అచ్చంపేట పట్టణంలోని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నందు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు కళాజాత...

తెలంగాణ అధ్యాపకుల ఫోరం (టిఎల్ఎఫ్)

తెలంగాణ అధ్యాపకుల ఫోరం (టిఎల్ఎఫ్) ఆధ్వర్యంలో 25-7-2019 (గురువారం) నాడు మధ్యాహ్నం మూడు గంటలకు టీఎన్జీవో భవన్లో 'నూతన జాతీయ విద్యా మిషన్ 2019' పై రౌండ్...