Month: March 2019

టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే సబిత

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి భేటీఅయ్యారు. ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీకి కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి,...

జవానుని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు.

అచ్చంపేట : పుల్వామా దాడిని తిప్పికొట్టి స్వగ్రామానికి వచ్చిన జవాను రమేష్ ని పల్కపల్లి గ్రామా ప్రాధమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ ఎం...

విలీన గ్రామాల పై ప్రత్యేక దృష్టి.

అచ్చంపేట : స్థానిక మున్సిపాలిటీ లో విలీన మైన 8 గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టమని మున్సిపల్ ఛైర్మెన్ తులసీరామ్ అన్నారు. విలీన గ్రామాలకు చెందిన...