ఎడ్యుకేషన్

కేజీబీవీ విద్యార్థులకు డెంగ్యూ మలేరియా పై అవగాహన కార్యక్రమం

ఉప్పునుంతలలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వరుసగా...

సైనిక్‌స్కూల్‌లో ప్రవేశానికిఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానం

ఆల్‌ఇండియా సైనిక్‌ స్కూల్‌లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరుకొండ సైనిల్‌స్కూల్‌ ప్రిన్సిపల్‌ వింగ్‌...

డీర్‌డీఓలో ఉద్యోగాలు… నేరుగా ఇంటర్వ్యూ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో డీఆర్‌డీఓకు చెందిన...

తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్యా

తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్యా, వసతి సౌకర్యం 7 నుండి10 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలకు *Hyderabad జిల్లా *BALANAGAR లో *Maa Foundation...

ఉపాధ్యాయ గర్జనను విజయవంతం చేయండి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 1న జాట్కో సంయుక్త కార్యాచరణ అధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ఉపాధ్యాయ గర్జనను విజయవంతం చేయాలనీ...

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

సైన్యం చేరి దేశానికీ సేవ చేయాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ సువర్ణ అవకాశం కల్పించింది.17 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్...

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

అధ్యాపక ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ ఉమా మహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.బల్మూర్ మండలంలోని కొండనాగుల ప్రభుత్వ...

SFI ఆధ్వర్యంలో ఆందోళన

రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట డివిజన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎండి సయ్యద్ ప్రధాన కార్యదర్శి రాంబాబు...

బ్రహ్మకుమారి ఈశ్వరీయం వారి అధ్వర్యంలో రాఖీ వేడుకలు

పట్టణంలోని స్థానిక శిశుమందిర్ విద్యాలయం ఆవరణలో బ్రహ్మకుమారి ఈశ్వరీయం అచ్చంపేట వారి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు.బ్రహ్మకుమారి ఈశ్వరీయం వారి తరపున సిస్టర్ రేణుక,సునీత పాల్గొని...

సర్దుబాటు డిప్యుటేషన్లను రద్దు చేయాలి

రాజకీయ నాయకుల పలుకుబడి ఉపయోగించి, అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపించడం జరుగుతుంది.అట్టి డిప్యుటేషన్ లను రద్దు చేయాలని DTF డిమాండ్ చేస్తుంది. మండలంలోని UPS...