జలాశయం సర్వేలు ఆపాలి balmoor mandal cpm party

రైతుల అనుమతులు లేకుండా జలాశయం సర్వేలు ఆపాలి
ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గ్రామసభ తీర్మానం లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టరాదు
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్
బలుమూరు గ్రామం వద్ద నిర్మాణం చేస్తున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ గ్రామ రైతులు భూములు కోల్పోతున్న రైతుల అనుమతి లేకుండానే సర్వేలు చేయడం cpm party సరైనది కాదని ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా పిశా చట్టాన్ని పరిగణలోకి cpm leaders తీసుకొని గ్రామసభ నిర్వహించి తీర్మానం అనంతరమే అభివృద్ధి కార్యక్రమాలు రిజర్వాయర్ లాంటి చేపట్టాలని చట్టాలు చెబుతున్న చట్టానికి వ్యతిరేకంగా సర్వేలు చేపడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. balmoor mandal cpm party
బల్మూరు మండల కేంద్రంలో డిప్యూటీ తాసిల్దార్ కేశవులు గారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ.. balmoor mandal cpm ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గ్రామసభ తీర్మానమే కీలకమని గ్రామసభ లేకుండా భూముల సర్వేలు చేయడం సరైనది కాదని ఇప్పటికైనా ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం చేయాలంటే గ్రామ ప్రజల అభిప్రాయాన్ని సేకరించి గ్రామసభ తీర్మానం అనంతరం ప్రాజెక్టు పనులు చేపట్టాలని వారు అన్నారు. లేనిచో రైతులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. balmoor mandal cpm party
బల్మూరు అనంతవరం అంబగిరి గ్రామాలకు సంబంధించిన రైతుల భూములు దాదాపుగా 1500 ఎకరాల భూమి balmoor mandal cpm కోల్పోతున్నారని కోల్పోతున్న రైతులు అనుమతి లేకుండానే ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తూ సర్వేలు చేయడం తగదు అని వెంటనే ఆపాలని ఆరు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ కాంట్రాక్టు పొందిన బృందా కన్స్ట్రక్షన్స్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin