నిమజ్జనానికి బయలుదేరిన గణపతులు
పట్టణంలోని గణనాథులు నిమజ్జనానికి బయలుదేరాయి. గత ఆరు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు వీడ్కోలు పలుకుతూ బయలుదేరాడు. యువకుల
పట్టణంలోని గణనాథులు నిమజ్జనానికి బయలుదేరాయి. గత ఆరు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు వీడ్కోలు పలుకుతూ బయలుదేరాడు. యువకుల
ఉప్పరిపల్లి: రికార్డు ధర పలికిన ఉప్పరిపల్లి గ్రామ వినాయక లడ్డు ఈ రోజు జరిగిన లడ్డు వేలంలో వినాయక లడ్డును
మండల పరిధిలోని తాడూరు గ్రామం లో ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద గ్రామ సర్పంచ్ అలివేల
సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి రావాల్సి ఉండిన కొత్త ట్రాఫిక్ పెనాల్టీలపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పునరాలోచనలో పడింది. ఒకేసారి
నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన అమ్రాబాద్ మండలంలో స్వచ్చందంగా బంద్ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని ఐసిడిఎస్ సిడిపిఓ దమయంతి సూచించారు.మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆమె
● నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్తా చెదారం నిల్వ ఉండే చోట్లను శుభ్రం చెయ్యాలి. ● ఫ్రిడ్జ్ కింద
అచ్చంపేటలోని టంగాపూర్ యువత వినూత్నంగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసింది.చార్మినార్ నమూనాలో వినాయకుడిని ప్రతిష్టించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. Related
పట్టణానికి దగ్గరలోని అడవిలో ఆదిమానవుల అవశేషాలు బయల్పడ్డాయి.అచ్చంపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో పూర్వీకుల నివాసగృహాలుగా భావిస్తున్న
మండల ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి.పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. గత రెండు రోజుల క్రితం వృద్ధుడు అనారోగ్యంతో