స్వచ్చ భారత్ పై అవగాహన ర్యాలీ

0
Swach bharath in telkapally
Share

Swach bharath in telkapally
తెల్కపల్లి మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు స్వచ్ఛ భారత్ పై ప్రజలను అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

ప్రజా ఆరోగ్యము పై జాగృతం చేస్తూ… బహిరంగ మల విసర్జన వల్ల ఏర్పడే పరిణామాలతో పాటు పారిశుధ్య నిర్వహణ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *