లత్తిపూర్ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం

0
Share

Achampet
ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీశైలంకు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు క్షతగాత్రులను అంబులెన్స్ లో, మరో ఇద్దరిని పోలీస్ శాఖ వారి వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Axident on srisailam road achampet


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *