• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

రవీంద్రభారతిలో సత్కారం పొందిన కవయిత్రి డాక్టర్ సాయి జ్యోతి

Share Button

బల్మూరు మండల ఉపాధ్యాయురాలు డాక్టర్ సాయి జ్యోతి రవీంద్రభారతిలో సత్కారం పొందారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 316 మంది కవయిత్రుల కవితా గానం, పూల సింగిడి పుస్తక ఆవిష్కరణ మరియు కవి సమ్మేళనం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈ రోజు ఘనంగా జరిగింది.ఈ పూల సింగిడి పుస్తకంలో అచ్చంపేట ప్రాంతానికి చెందిన పోల సాయిజ్యోతి రాసిన కవిత అచ్చయింది.రవీంద్రభారతిలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేసి నిర్వాహకులచే సత్కారం పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat