• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

మన ఆయుర్వేదం

Share Button

◆మన ఆయుర్వేదం◆

● పిప్పి పళ్ళు ఉన్నవారు పిప్పి పన్ను రంద్రం పై మర్రి పాలు రెండు చుక్కలు వేసినచో పురుగులు చచ్చిపోవును.

● రావి చెక్క,మర్రి చక్కలను దంచి చేసిన కషాయంతో పుక్కీళించి ఉమ్మేసినట్లయితే అన్ని దంతబాధలు పోతాయి.

● లవంగాల చూర్ణంతో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, చిగుళ్ల వాపు తగ్గును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat