ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను సింధు గెలుచుకుంది

0
Share

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను సింధు గెలుచుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘన విజయం సాధించింది. ఒకుహరను వరుస సెట్లలో ఓడించి జయకేతనం ఎగురవేసింది.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *