నేటి నుంచి నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు
ఈరోజు నుంచి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీ జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి వచ్చింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ శాఖ వారు గస్తీ కాస్తూ ఉండడంతో రోడ్డుపైకి ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు.