• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

నిర్లక్ష్యానికి జరిమానా

Share Button

లింగాల మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.అదే గ్రామానికి చెందిన రైతు తన ఎద్దును నిర్లక్ష్యంగా వదిలి పెట్టడంతో అది హరిత హారంలో నాటిన మొక్కలను తినివేసింది.దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి మండల అభివృద్ధి అధికారి సంప్రదించగా నిర్లక్ష్యం వహించిన ఎద్దు యజమానికి జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat