నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు

0
Share

నడింపల్లి ప్రాథమిక పాఠశాల యందు జాతీయ క్రిడా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా ఆటల వల్ల ఉపయోగాల గురించి విద్యార్ధులకు వివరించారు.
అందరూ కూడా శారీరకంగా,మానసికంగా, ఆరోగ్యoగా ఉండాలనే సంకల్పంతో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సామ్య నాయక్,ఉపాధ్యాయులు శంకర్,జమాలుద్దిన్,సాయిలు,శ్రీశైలం,జయమ్మ,వైడూర్య,విద్యార్థులు పాల్గొన్నారు.గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *