జోరందుకున పశువుల క్రయవిక్రయాలు

0
Share

జోరందుకున పశువుల క్రయవిక్రయాలు:
ఋతుపవనాల రాక దగ్గర పడుతుండడంతో రైతులు పశువుల క్రయవిక్రయాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
మరో వారం పది రోజుల్లో విత్తులు విత్తే సమయం ఉండటంతో వివిధ గ్రామాల రైతులు తెలకపల్లి సంతకు వేలాది రైతులు,వారి పశువుల తరలివచ్చినవి. పశువుల అమ్మేవారు,కొనేవరితో సంత కిటకిటలాడాయి.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *